నేను దేశం వదిలేసి పోతా – మాధురి మరో ప్రకటన

-

Madhuri comments on duvvada srinu: దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటామని మాధురి మరో ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మీడియాతో మాధురి మాట్లాడుతూ…రాజకీయ కొణంగా చూడకండి.. వ్యక్తి గత జీవితంలోని తొంగి చూడకూడదని వెల్లడించారు. దువ్వాడ , నేను ప్రెండ్స్ అని… దువ్వాడ శ్రీను పై నాతో వాణి ఎలిగేషన్ చెయటంతో బంధం కొనసాగించాలను కుంటున్నామన్నారు.

madhuri comments on duvvada srinu

దువ్వాడ నేను ఇకనుంచి కలిసే ఉంటామని.. దువ్వాడ , నేను , ఇద్దరం డైవర్స్ కి అప్లై చేసామని వెల్లడించారు. దువ్వాడ శ్రీనుతో నా బందం కొనసాగుతుందని…దువ్వాడను‌ ఇంటి నుంచి గెంటి వేశారని గుర్తు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉన్నారు. నేను దువ్వాడ తొ బవిష్యత్ లో కలసి ముందుకు వెళతామని ప్రకటించారు. టిడిపి దువ్వాడ విషయంలో రాజకీయం చేస్తుందని..వాణి క్షమాపణ చెబితే నేను దేశం వదిలి వెల్లిపోతానని సంచలన ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news