పులివర్తి నాని కోసం మృత్యుంజయ హోమం

-

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కోసం మృత్యుంజయ హోమం చేస్తున్నారు. శ్రీ మిట్ట గంగమ్మ ఆలయంలో ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి మృత్యుంజయ హోమం చేస్తున్నారు.

Mrityunjaya Homa for Pulivarthi Nani

మహిళా యూనివర్సిటీలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన పులివర్తి నాని… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనలో ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతి రెడ్డితోపాటు మరో 11 మందిని అరెస్ట్‌ చేశారు. తిరుపతి ఏడీజే కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మొత్తం 13మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా వారందరికీ 14 రోజులు రిమాండ్ విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news