YCP : పెద్దాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ ?

-

 

 

YCP : పెద్దాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది. వైసీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో లిస్ట్ రెడీ అవుతోంది. మొదటి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు జరిగాయని సమాచారం. ముగ్గురు మంత్రులకు స్థానచలనం చేసిందట వైసీపీ పార్టీ హై కమాండ్. ఇక దాదాపుగా కొలిక్కి వచ్చింది వైసీపీ పార్టీ సెకెండ్ లిస్ట్.

Mudragada Padmanabham competition from Peddapuram

ఇవాళా లేదా రేపటిలో ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని సమాచారం. పక్క పార్టీ వాళ్ళతో టచ్ లోకి వెళుతున్న టికెట్ రాదని పలువురు ఆశావహులు నిర్ధారణ అయ్యారు.
పెద్దాపురం నుంచి ముద్రగడను బరిలో పెట్టే ప్రయత్నాల్లో పార్టీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్టీలో చేర్చుకుని పెద్దాపురం నుంచి బరిలో ముద్రగడ పద్మనాభం దింపాలని జగన్‌ ఆలోచన చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news