నందమూరి బాలయ్య అల్లుళ్లు అదర్సు అనిపించారుగా !

-

ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.

Nandamuri Balayya’s sons-in-law seem ideal

నందమూరి బాలయ్య అల్లుళ్లు అదర్సు అనిపించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా మూడుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన అల్లుళ్లు కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పెద్దల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి ఏకంగా 90వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. చిన్న అల్లుడు శ్రీ భరత్ 5లక్షలకు పైగా మెజారిటీతో విశాఖ ఎంపీగా గెలుపొందడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news