Navaratnalu-Pedalandariki Illu : నేడు వారి అకౌంట్లో డబ్బులు వేయనున్న సీఎం జగన్

-

Navaratnalu-Pedalandariki Illu: ఏపీలోని పేద ప్రజలకు జగన్‌ మోహన్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త అందించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు వడ్డీ రీయంబర్స్మెంట్ డబ్బులను సీఎం జగన్ నేడు ఖాతాల్లో జమ చేయనున్నారు.

Navaratnalu-Pedalandariki Illu:

లబ్ధిదారులకు బ్యాంకులు 9 నుంచి 11% వడ్డీతో రుణాలు అందిస్తుండగా…. రీయంబర్స్ చేయనుంది. 12 లక్షలమంది అర్హులుగా తేలగా…. తొలి దఫాలో 4,07,323 మంది ఖాతాల్లో బటన్ నొక్కి సీఎం రూ. 46.90 కోట్లు విడుదల చేయనున్నారు. ఇలా ఏటా 2 విడతలుగా ప్రభుత్వం సాయం అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news