AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అంటే శుక్రవారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. ఈ మేరకు గోశాలకు వెళ్లి గోవుల మృతి అంశంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

ఎస్వీ గోశాలలో ఆవుల మృతి చెందాయని భూమన విమర్శలు చేయగా టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
- ఈ నెల 18వ తేదీన తిరుపతికి వెళ్లనున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
- టీటీడీ గోశాలను పరిశీలించనున్న పవన్ కళ్యాణ్
- తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం పవన్..