నేటి నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర

-

నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచే ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం విశాఖలోని జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు.


ఇక ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ఏపీ పోలీసులు. ఇక వారాహి యాత్ర నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో సెక్షన్ 30 అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news