గిరిజన గ్రామాలకు రగ్గులు పంపించిన పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. గిరిజన గ్రామాలకు రగ్గులు పంపించిన పవన్ కళ్యాణ్.. మంచి మనసు చాటుకున్నారు.

Pawan

Tamil Nadu Police registers criminal case against AP Deputy CM Pawan Kalyan
Tamil Nadu Police registers criminal case against AP Deputy CM Pawan Kalyan

మన్యం జిల్లాలోని ఆరు గిరిజన గ్రామాలకు రగ్గులు పంపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని 222 కుటుంబాలకు మూడేసి రగ్గుల చొప్పున మొత్తం 666 రగ్గులు పంపిణీ చేసారు అధికారులు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ పట్ల సంతోషం వ్యక్తం చేసారు గిరిజనులు.

Read more RELATED
Recommended to you

Latest news