అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌.. 17కు చేరిన మృతులు

-

విశాఖలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్థ రాత్రి విశాఖలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఇక అటు 35 మంది బాధితులు..చికిత్స పొందుతున్నారు. విశాఖ, అనకాపల్లి ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

Reactor exploded in Achyutapuram SEZ

ఇక అటు అచ్యుతాపురం ప్రమాదస్థలికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో అచ్యుతా పురం ప్రమాదస్థలికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. నేడు ఫార్మాకంపెనీ ప్రమాదం లో బాధితుల పరామర్శకు అచ్యుతాపురం రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా అనే కంపెనీ లో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news