టంగుటూరి ప్రకాశం జయంతి…చంద్రబాబు సంచలన నిర్ణయం

-

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం జయంతి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి అన్న సంగతి తెలిసిందే. ఆంధ్ర కేసరి జయంతిని స్టేట్ ఫంక్షనుగా చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Tanguturi Prakasam Jayanti Chandrababu’s sensational decision

ఆ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టంగుటూరి జయంతి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు మెమో జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version