హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత..రెండు కార్లు ధ్వంసం

-

హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి పై దాడి చేశారు టీడీపీ గూండాలు. వైఎస్సార్ సీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఈ ఘర్షణలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అటు వైఎస్సార్ సీపీ కార్యకర్త నవీన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

Tension in Hindupuram Constituency Two cars destroyed

ఇక అటు  మండికృష్ణాపురం పంచాయతీలో అల్లర్లు జరిగాయి. వైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి చేసి పరారయ్యారు తెదేపా వర్గీయులు. వైసీపీ బూత్ ఏజంట్ పై కత్తులతో దాడి జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వైసీపీ బూత్ ఏజంట్ ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version