తిరుమల శ్రీవారి భక్తుల నగలు చోరీ !

-

 

తిరుమల సన్నిధిలో కలకలం. తిరుమల శ్రీవారి భక్తుల నగలు చోరీ అయ్యాయి. 16 గ్రాముల బంగారు నగలు అపహరణ చేశారు దొంగలు. విష్ణు నివాసంలోని రూమ్ నెంబర్ 613 లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ,కూకట్ పల్లిలోని ప్రగతి నగర్ కు చెందిన శ్రీదేవి కుటుంబం శ్రీవారి దర్శనానికి రానున్నారు.

Thief of jewellery, ttd, Tirumala devotees
Thief of jewellery belonging to Tirumala devotees

రూమ్ లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నగలు కాజేయడంతో ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news