ఈనాడు, మహా టీవీలపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా?

-

ఎల్లో మీడియాకు ఊహించని షాక్ ఇచ్చింది వైసిపి పార్టీ. ఈనాడు అలాగే మహా టీవీలపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అనేక కథనాలు ఎల్లో మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయని తప్పిదాలను కూడా… చేసినట్లుగా ఆ మీడియాలో… వార్తా కథనాలు వచ్చాయని సమాచారం.

Today, a defamation suit for Rs 100 crore against Maha TV

అయితే.. ఈ అంశం పైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఇలాంటి కథనాలను మానుకోవాలని వారం రోజుల కిందటే ఎల్లో మీడియాకు వార్నింగ్ ఇచ్చారు పెద్దిరెడ్డి. దాని ఎల్లో మీడియా మాత్రం… అలాంటి కథనాలు.. ప్రచురణ చేసిందని సమాచారం. దీంతో… ఈనాడు అలాగే మహాదేవులపై 100 కోట్లు పైగా పరువు నష్టం దావా వేశారో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ మేరకు ఆయా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news