కర్నూలులో విషాదం..కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకిన ఇంటర్‌ విద్యార్థి…!

-

కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకింది ఇంటర్‌ విద్యార్థి. కర్నూలులోని సైంట్ జోసెఫ్ జూనియర్ కాలేజి పై నుంచి దూకిన కీర్తన అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ బైపిసి చదువుతోంది కీర్తన. అయితే.. ఈ సంఘటనలో కీర్తనకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Tragedy in Kurnool Inter student jumped from college building

అదే కాలేజీలో ఆయా గా కీర్తన తల్లి, డ్రైవర్ గా తండ్రి పనిచేస్తున్నారు. ఫిజిక్స్ పరీక్షలో కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ కోవడంతో అవమానంగా భావించిందట కాలేజి యాజమాన్యం. కాపీ ఎందుకు కొడుతున్నవని ప్రశ్నించిందట కాలేజి యాజమాన్యం. విద్యార్థి కి ఉచిత విద్య ఇస్తున్నామని కాలేజి యాజమాన్యం చెబుతోంది. విద్యార్థి బాగా చదువుతోందని… గతంలోనూ ఒకసారి కాపీ కొట్టిందని యాజమాన్యం తెలిపింది. ఈ తరుణంలోనే… సైంట్ జోసెఫ్ జూనియర్ కాలేజి పై నుంచి దూకిన కీర్తన అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news