తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలో వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుంది.

Tirumala TTD to release Darshan tickets online for the month of October on 18th

శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 67,223 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 24,549 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 4. 66 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

 

  • తిరుమల అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు..
  • టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,223 మంది భక్తులు..
  • తలనీలాలు సమర్పించిన 24,549 మంది భక్తులు..
  • హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news