BREAKING: టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

-

BREAKING : వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇవాళ టీడీపీలో చేరారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ప్రకటించారు చంద్రబాబు.

Vemireddy Prabhakar Reddy joined TDP

ఇక అటు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు వసంత కృష్ణప్రసాద్. కాగా…జయరాం కూడా మార్చి 5న టీడీపీ లో చేరబోతున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news