నేడు విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రద్దు..

-

నేడు విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ రద్దు కానుంది. ఇవాళ ఉదయం 5.45కి బయల్దేరాల్సిన విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు తెలిపారు రైల్వే అధికారులు. దానికి ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.

వందే భారత్ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు అధికారులు. ఇక విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇలా సడెన్‌ గా విశాఖ- సికింద్రాబాద్ వందే భారత్ రైలును రద్దు చేయడం ఏంటని ఫైర్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news