అమరావతి తుళ్లూరు లో రాజధాని మహిళల నిరసన ర్యాలీ నిర్వహించారు. అమరావతి మహిళల పై సాక్షి ఛానల్ డిబేట్లో అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజుతో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మినేని ఫోటోలను చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు రాజధాని మహిళలు.

అనంతరం కృష్ణంరాజుతో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మినేనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అటు జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి లేఖ రాశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.
అమరావతి తుళ్లూరు లో రాజధాని మహిళల నిరసన ర్యాలీ
అమరావతి మహిళల పై సాక్షి ఛానల్ డిబేట్లో అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజుతో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మినేని ఫోటోలను చెప్పుతో కొట్టి నిరసన తెలిపిన రాజధాని మహిళలు. #Amaravati #Sakshi pic.twitter.com/8Us96r1dTD
— greatandhra (@greatandhranews) June 7, 2025