Ayodhya :రామ మందిర  ప్రారంభోత్సవ  వేడుకకు వచ్చే అతిథులు వీరే….

-

జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోను పండగ వాతావరణం నెలకొంది.రామ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ముఖ్య అతిథులు:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోడి, ఎల్‌కే అద్వానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ, మురళీ మనోహర్ జోషి, మహంత్ నృత్య గోపాల్ దాస్, మోహన్ భగవత్,అఖిలేష్ యాదవ్, మల్లికార్జున్ ఖర్గే (ఆహ్వానం తిరస్కరించారు), సోనియా గాంధీ (ఆహ్వానం తిరస్కరించారు), మన్మోహన్ సింగ్,అధీర్ రంజన్ చౌదరి .

 

పారిశ్రామికవేత్తలు:

రతన్ టాటా,గౌతమ్ అదానీ,ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనిల్ అగర్వాల్,ఎన్ చంద్రశేఖరన్, ఎన్ఆర్ నారాయణ మూర్తి

 

సినీ ప్రముఖులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, చిరంజీవి, సంజయ్ లీలా భన్సాలీ, అక్షయ్ కుమార్,టైగర్ ష్రాఫ్ అజయ్ దేవగన్, యష్, ప్రభాస్, ధనుష్, రణ్‌దీప్ హుడా, రణ్‌బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, అలియా భట్,అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్,కంగనా రనౌత్, రిషబ్ శెట్టి, మధుర్ భండార్కర్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్.

 

క్రీడాకారులు:సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని ,విరాట్ కోహ్లీ

Read more RELATED
Recommended to you

Exit mobile version