అయోధ్య రామాలయం ట్రస్ట్..అయోధ్యకు టిటిడి ఇఓ దర్మారెడ్డి..!

-

తిరుమ అయోధ్యకు టిటిడి ఇఓ దర్మారెడ్డి. అయోధ్య రామాలయం లో తిరుమల తరహలో భక్తులకు సౌకర్యకల్పన పై దృష్టి పెట్టాలని రామాలయం ట్రస్ట్ అంది. భక్తుల సౌకర్య కల్పన పై టిటిడి సహకారం ని రామాలయం ట్రస్ట్ కోరింది. ఇప్పటికే అయోధ్యలో అధ్యయనం కోసం టిటిడి తరపున కమిటి ని ఇఓ దర్మారెడ్డి పంపారు.

ఈరోజు స్వయంగా పరిశిలనకు అయోధ్యకు ఇఓ దర్మారెడ్డి వెళ్లారు. రోండు రోజుల పరిశిలన తరవాత రామాలయం ట్రస్ట్ కి సూచనలు ఇవ్వనున్నారు ఇఓ దర్మారెడ్డి. గతంలో టిటిడిలో అమలు చేస్తూన్న విధానాలను వైష్ణవదేవి,షిరిడి,కాశి ఆలయ ప్రతినిధులు పరిశీలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news