Bangladesh vs India, 3rd ODI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

-

బంగ్లాదేశ్ మరియు టీమిండియా జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. చట్టోగ్రాం వేదికగా ఈ చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ చివరి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం కానున్నారు. ఏదో మ్యాచ్ లో గాయం కారణంగా ఇండియాకు తిరిగి వెళ్ళాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ స్థానంలో కె.ఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి… బౌలింగ్‌ ఎంచుకుంది బంగ్లా. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్(సి), అనాముల్ హక్, యాసిర్ అలీ, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news