Bigg Boss Telugu OTT : అఖిల్‌ను బెడ్ పై పడుకోబెట్టి స్రవంతి రచ్చ !

-

బిగ్‌ బాస్‌ ఓటీటీ నాన్‌స్టాఫ్‌ షో ప్రారంభంమై దాదాపు వారం రోజులు కావచ్చింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌ బాస్‌ ఓటీటీ షో… నుంచి మొట్ట మొదటగా.. ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట అయి వెళ్లి పోయింది. నిజానికి మొదటి వారం మిత్రా శర్మ ఎలిమినేట్‌ అవుతుందని.. అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ముమైత్‌ ఖాన్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా బిగ్‌ బాస్‌ ఓటీటీ నాన్‌స్టాఫ్‌ షో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో అఖిల్‌ ను బెడ్‌ పై పడుకోబెట్టి.. స్రవంతి చొక్కారపు కాలుతో.. తొక్కుతూ.. మసాజ్‌ చేసింది. ఆ వెంటనే తేజస్వీ వచ్చి అఖిల్‌ ను కూర్చోబెట్టి మసాజ్‌ చేసింది.

ఇద్దరూ కూడా ఫ్రెండ్లీగానే… మసాజ్‌ చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం.. ఇక వీళ్లు కూడా మొదలు పెట్టేశారంటూ ఫైర్‌ అవుతున్నారు. ఇదేక్కడి టాస్క్‌లు అంటూ… ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వీడియో నెట్టంట వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news