కేంద్రంలో బీజేపీదే అధికారం: జన్ కీ బాత్

-

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తుందని జన్ కీ బాత్ సర్వే,రిపబ్లిక్ టీవీ మాట్రైజ్, Dainik Bhaskar ప్రకటించింది. ఎన్డీఏ-377, ఇండియా కూటమి-151, ఇతరులు-15 సీట్లు సాధిస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది.

రిపబ్లిక్ టీవీ మాట్రైజ్ ఎగ్జిట్ పోల్ :

ఎన్డీఏ కూటమికి 353-368 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇండియా కూటమి 118-133 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది.

 

Dainik Bhaskar సర్వే :

ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 281-350, ఇండియా కూటమికి 145-201, ఇతరులకు 33-49 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news