బీజేపీ ఎమ్మెల్యే సంచలన డిమాండ్

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సంచలన డిమాండ్ చేశారు.పేర్ల మార్పుపై మాట్లాడుతూ.. రాష్ట్ర చిహ్నం, టీజీని టీఎస్ గా మార్చినట్టే తెలంగాణలోని పట్టణాల పేర్లను కూడా మార్చాలని కోరారు.

TSను TGగా మార్చినట్టే రాష్ట్రంలోని నాలుగు సిటీల పేర్లను మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ప్రభుత్వం కొన్నింటి పేర్లు, చిహ్నాలు మార్చింది. వాటిలాగే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా,వరంగల్ను ఓరుగల్లుగా,నిజామాబాద్ను ఇందూరుగా, ఆదిలాబాద్ను ఎదులాపురంగా మార్చాలి. ఈ ప్రతిపాదన ఎంతో కాలంగా పెండింగ్లో ఉంది’ అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news