జగన్ మీద మాస్టర్ స్కెచ్ వేసిన బీజేపీ ?

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లును ఆమోదం చేసింది. దీంతో ఈ బిల్లు త్వరలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పెద్దల ముందుకు వెళ్లే అవకాశం ఉండటంతో…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్నజగన్ ని కట్టడి చేయటానికి బిజెపి మాస్టర్ స్కెచ్ వెయ్యడానికి రెడీ అవుతున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.

ముఖ్యంగా వైయస్ జగన్ ని టార్గెట్ గా చేసుకుని రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీ పార్టీతో చేతులు కలపడంతో ఏపీ బీజేపీ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత తమ దగ్గరికి రావాలని ఢిల్లీలో ఉన్న బిజెపి పెద్దలు రాష్ట్రంలో బీజేపీ నాయకత్వానికి తెలియజేయడంతో…తాజాగా శాసనమండలి రద్దు బిల్లు విషయంలో…పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జగన్ ని ఇరికించే విధంగా పవన్ కళ్యాణ్ మరియు బిజెపి పార్టీ పెద్దలు స్కెచ్ వేసినట్లు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు అన్న రీతిలో వైయస్ జగన్ పై బురద చల్లడానికి బీజేపీ పార్టీ మరియు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నట్లు గట్టిగా వార్తలు వినబడుతున్నాయి.  

Read more RELATED
Recommended to you

Exit mobile version