బ్రేకింగ్: 80 శాతం బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారు: రియా

-

80% బాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటారు ‘అని రియా చక్రవర్తి తన బెయిల్ పిటిషన్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ విచారణలో పేర్కొనడం సంచలనంగా మారింది. తనను ఏజెన్సీలు ఒత్తిడి చేయలేదని ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. డ్రగ్స్ కేసుకి సంబంధించి ఆమెను నిన్న ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను అధికారులు విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ని కూడా అధికారులు విచారించి రెస్ట్ చేసారు.

మూడు రోజుల విచారణ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆమె చెప్పిన జాబితాలో దాదాపుగా పది మంది ప్రముఖులకు అధికారులు నోటీసులు కూడా జారీ చేసారు. 25 మంది ప్రముఖుల లిస్టు ఆమె చెప్పింది. ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఒక స్టార్ హీరోని నేడు విచారణకు ఎన్సీబీ పిలుస్తుంది అని జాతీయ మీడియా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news