బ్రేకింగ్ న్యూస్: కృష్ణాజిల్లా మచీలిపట్నంలో దారుణం..మార్కెడ్ యార్డ్ చైర్మన్‌ కుమారుడిపై పెట్రోల్ దాడి!

-

 

కృష్ణా జిల్లా మచీలిపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది..మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు..యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు వ్యక్తులు..మంటలో కోట్టుకుంటున్న యువడికిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..బాధితుడికి 40 శాతానికి పైగా గాయాలు అయ్యాయని..పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఇంట‌్లోనే ఈఘటన జరగడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి..బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు..

Read more RELATED
Recommended to you

Latest news