rajesh ch

తిరుపతి ఫలితం తేడా కొడితే మొదటి వికెట్ ఆయనే

ఏపీలో జరిగి తిరుపతి ఉపఎన్నిక ఫలియం పై ఇప్పుడు ప్రధాన రాజకీయపార్టీలు దృష్టిపెట్టాయి.గెలుపోటములు,ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నాయి. వైసీపీ మెజార్టీ లెక్కలేస్తుండగా టీడీపీ గెలుపు పై నమ్మకంతో ఉంది. ఇక బీజేపీ,జనసేన కూటమి గెలుపుకోసం గట్టిగానే ప్రయత్నించింది. అయితే బీజేపీకి ఉన్న కాస్త బాలన్ని ఎక్కువగా అంచనా వేసి కేంద్ర నేతలను సైతం రంగంలోకి...

బిట్‌ కాయిన్‌తో రాత్రికి రాత్రి కోటీశ్వరులవ్వచ్చా…?

వర్చ్యువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌ దుమ్మురేపుతోంది. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కరెన్సీ అదనంత ఎత్తుకు దూసుకుపోతోంది. నియంత్రణ లేని బిట్‌కాయిన్‌ మార్కెట్లను షేక్‌ చేస్తోంది. దీంతో చాలా మంది బిట్‌కాయిన్స్‌తో కరెన్సీ ట్రేడింగ్‌ చేసేందుకు ఆసక్తి చూస్తున్నారు.అతిత్వరగా ఎక్కువ డబ్బు సంపాదించేందుకు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపుతున్నారు. బిట్ కాయిన్ విలువ పెరగడం అనేది...

టీఆర్ఎస్ కి ప్లస్ అవుతున్న లెఫ్ట్ పార్టీల తడబాటు

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వెంటపడేవి. కామ్రేడ్‌లు గెలిపిస్తారు అనే దానికంటే.. వాళ్లు తోడు ఉంటే నమ్మకం.. సెంటిమెంట్ అని భావించేవారు. మిగతా పార్టీలకంటే భిన్నమని చెప్పుకొనే లెఫ్ట్‌ పార్టీలు ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీతో జతకట్టడం ద్వారా విశ్వసనీయత కోల్పోయాయి. లెఫ్ట్ పార్టీల తడబాటు నిర్ణయాలు చివరకు...

ఐపీఎల్: మోడీ స్టేడియంలో పంజాబ్‌, కోల్‌కతా పోరు..ఇరు జట్ల బలబలాలు ఇవే

ఐపీఎల్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు అతిథ్యం ఇస్తోంది అహ్మదాబాద్‌. నరేంద్రమోడీ స్టేడియం వేదికగా పంజాబ్‌, కోల్‌కతా తలపడనున్నాయి. ముంబై పై విక్టరీతో రాహుల్ సేన మంచి కాన్ఫిడెన్స్‌లో ఉండగా. ఎలాగైనా గెలిచి ట్రాక్ లోకి రావాలనే పట్టుదలతో ఉంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఐపీఎల్‌ 2021 సీజన్‌ కోల్‌కతాకు పెద్దగా కలిసి రాలేదు. మోర్గాన్‌...

కరోనా‌ విషయంలో జగన్ ని పక్కదారి పట్టిస్తున్న సీనియర్ ఐఏఎస్ లు

అధికారం మనదైతే అంతా బాగుందనే చెబుతారు. అలా చెబితేనే వినడానికి బావుంటుంది. ఇప్పుడు ఏపీలో కొందరు సీనియర్ ఐఏఎస్ ల తీరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది. ఏపీ సర్కార్ గత కొద్ది రోజుల నుంచి కరోనా కట్టడిపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్...

మునుగోడు టీఆర్ఎస్ లో చిచ్చు పెట్టిన ఉద్యమకారుల కరపత్రం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ టిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ ఉద్యమ సమయం నుంచి పని చేస్తున్న ఓ కార్యకర్త విడుదల చేసిన కరపత్రం నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపింది....

ఆర్టీ పీసీఆర్ టెస్టు పై అనుమానాలు..వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే

కరోనా పరీక్షల్లో ప్రధానంగా యాంటీజెన్ టెస్ట్‌ లో నెగిటివ్ వస్తే ఎందుకైనా మంచిదని, కచ్చితంగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. అయితే ఆర్టీ పీసీఆర్ లో వచ్చిన ఫలితాన్నే ఫైనల్ నిర్ధారణగా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినా,...

ఖమ్మంలో అధికార,విపక్షాల‌ విచిత్ర పొత్తులు..సంజయ్ ప్రచారంతో స్పీడు పెంచిన బీజేపీ

ఖమ్మంలోనూ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి అధికార,విపక్ష పార్టీల మధ్య విచిత్ర పొత్తులు ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారాయి. గతంలో జిల్లాలో ఏమాత్రం పట్టులేని బీజేపీ ఈసారి పార్టీ అధ్యక్షుడు సంజయ్ ప్రచారంతో స్పీడు పెంచింది. కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార...

రివర్స్ టెండరింగ్ నుంచి రివర్స్ పాలిటిక్స్ వైపు జగన్

ఏపీలో కొత్త తరహా రాజకీయానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. మేనిఫెస్టోలో హామీలు నూరు శాతం అమలు చేస్తే తిరుగులేదని లెక్కలేసిన వైసీపీ అధినేత మళ్లీ రూటు మార్చాడు. తాజాగా నియోజకవర్గ స్థాయిలో పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశాల పై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా...

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి‌ పై ఫోకస్ పెట్టిన బీజేపీ

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి‌ టార్గెట్ గా రాజకీయం మొదలెట్టింది ఏపీ బీజేపీ. పుష్పశ్రీవాణి కొండదొర సామాజికవర్గం కాదంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు. దీంతో విజయనగరం ఏజెన్సీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ఒకసారి పుష్పశ్రీవాణి సామాజికవర్గం పై ఎన్నికల సంఘానికి వివరణ...

About Me

2105 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో...
- Advertisement -

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?

  ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...