పల్నాడు జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య…!

-

BTech student commits suicide in Palnadu district: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.. మాచర్ల నియోజకవర్గం లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తను ఉంటున్న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది బీటెక్ విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ. మాచర్ల మండలంలో న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది బీటెక్ విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ.

BTech student commits suicide in Palnadu district

బీటెక్ విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ… స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్ గా గుర్తించారు పోలీసులు. ఇక బీటెక్ విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మృతి పై విచారిస్తున్నారు మాచర్ల పోలీసులు. గత నెల ఇదే కాలేజ్ కి చెందిన విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఇక ఇప్పుడు తను ఉంటున్న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది బీటెక్ విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version