BREAKING : విశాఖలో భారీ వర్షం.. ఇండియా-ఆసీస్ జట్ల ప్రాక్టీస్ రద్దు

-

విశాఖలో నేడు భారత్, ఆసీస్ మధ్య కీలకమైన రెండో వన్డే జరగనుంది. ఇందులోను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్, సిరీస్ సమం చేయాలని ఆసిస్ ఆరాటపడుతున్నాయి. ఇషాన్ కిషన్ స్థానంలో రోహిత్ జట్టులోకి రానుండగా, ఆసిఫ్ ఫస్ట్ వన్డే ఆడిన టీమ్ తోనే బరిలో దిగే అవకాశం ఉంది.

అయితే ఇవాళ వైజాగ్ లో వర్షం ముప్పు ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓవర్లు కుదించయినా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఇక విశాఖలో భారీ వర్షం కురవడంతో..భారత్, ఆసీస్ జట్లు… ప్రాక్టీస్‌ కు దిగలేదు. వర్షం భారీగా పడటంతో… వారు ప్రాక్టీస్‌ చేయలేదు. కాగా.. ఇవాళ మధ్యాహ్నం 1.30కి భారత్‌-ఆసీస్‌ మధ్య రెండో వన్డే ప్రారంభం కావాల్సి ఉంది.

India : శుభమన్ గిల్, రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్/జయ్‌దేవ్ ఉనద్కత్

aus : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (c), అలెక్స్ కారీ (WK), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Read more RELATED
Recommended to you

Latest news