Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి..!

-

హైదరాబాద్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఏకంగా స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. హయత్‌నగర్‌-కుంట్లూర్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది..

Car hits DCM Three die on the spot
Car hits DCM Three die on the spot

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు పోలీసులు. ఒకే గ్రామానికి చెందిన యువకులు కావడంతో కుంట్లూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక డీసీఎంను కారు వేగంగా వచ్చి ఢీకొట్టిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

  • డీసీఎంను ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి..!
  • హయత్‌నగర్‌-కుంట్లూర్‌లో రోడ్డు ప్రమాదం
  • స్పాట్‌లో ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
  • కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీసిన పోలీసులు
  • ఒకే గ్రామానికి చెందిన యువకులు కావడంతో కుంట్లూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు

 

https://twitter.com/bigtvtelugu/status/1925014453143404588

Read more RELATED
Recommended to you

Latest news