నా గుండె బద్దలైనట్టుంది.. ఛార్మి ఎమోషనల్..!

-

ఛార్మి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి ఒకప్పుడు పలు సినిమాలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది తర్వాత సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఈ మధ్య ప్రొడ్యూసర్ గా మారింది. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ డబల్ ఇస్మార్ట్ కి కూడా ఈమె నిర్మాతగా వ్యవహరించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. పలు పోస్టు ని కూడా షేర్ చేస్తోంది తాజాగా చార్మి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఎమోషనల్ అయింది మా అత్యంత బలమైన కుటుంబ సభ్యుడు కక్కి మావయ్య. అలాంటివారు అకస్మాత్తుగా చనిపోవడం తో నేను షాక్ అయ్యాను. నా గుండె బద్దలైనట్లుగా అనిపిస్తుంది అసలు జీవితం కచ్చితంగా అనూహ్యమైనది ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేము మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం అని పోస్ట్ చేసింది చార్మి.

Read more RELATED
Recommended to you

Latest news