ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీ స్పీడు.. సైలెంట్ గా గులాబీ బాస్..!

-

రానున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో పార్టీలు కసరత్తు వేగవంతం చేశాయి గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి వివిధ దశల్లో నివేదికలని తెప్పించుకున్న పార్టీ పెద్దలు తుది జాబితాపై దృష్టి పెట్టారు. లోక్సభ అభ్యర్థుల జాబితా మీద ఏర్పడిన ఉత్కంఠ కి తరలించడానికి కాంగ్రెస్ బిజెపిలో జోరుని పెంచాయి.

ఇవాళ హైదరాబాద్ కి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణు గోపాల్ హైదరాబాద్ కి వస్తుండగా మరో వైపు ఢిల్లీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ కేంద్రం ఎన్నికల కమిటీ భేటీ జరగబోతోంది ఈ భేటీకి తెలంగాణ నేతలు సైతం హాజరబోతున్నారు. ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయి అనేది ఉత్కంఠంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news