గ్యారంటీలు చెయ్యడంలో కాంగ్రెస్ విఫలం..!

-

రేవంత్ రెడ్డి బిజెపి నాయకురాలు మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడారు పాలమూరు ప్రాజెక్టు సాధనలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉందని అడిగారు. ఎన్నికల్లో గెలవాలని కుట్ర అవుతుందా అని అడిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వేసిన 6 గ్యారంటీలని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సానుభూతి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లోనే ముఖ్యమంత్రిగా భద్రత భావం కనిపిస్తోందని అన్నారు. గత ఎన్నికల ఓడిన నా పై సానుభూతి ఉండాలని తాము చేసిన అభివృద్ధి ఏంటో మహబూబ్నగర్ ప్రజలు కి తెలుసు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news