ఫోన్ ట్యాపింగ్ కేసు పై హైదరాబాద్ సీపీ కీలక ప్రకటన..!

-

హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు కేసు లో కీలక నిందితుడు అయినటువంటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుని పట్టుకోవడం లేదనే వాదన తప్పు అని అన్నారు. ప్రభాకర్ రావు ని రప్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన క్లియర్ గా చెప్పారు.

అయితే ప్రభాకర్ రావు మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని లుక్ అవుట్ నోటీసులు మాత్రమే జారీ చేశామని ఆయన వెల్లడించారు. ఫోన్ టాపింగ్ కేసు విషయంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్ పోల్ ని సంప్రదించ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. టాపింగ్ ఏ స్థాయిలో జరిగిందనే విషయాన్ని త్వరలోనే తెలుస్తామని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కేసు సంబంధం ఉన్న రాజకీయ వ్యవహారంపై స్పందిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news