పాతబస్తీలో బాలికపై లైంగిక దాడి..ఓయో రూంలో మత్తు మందు ఇచ్చి

-

హైదరాబాద్ పాతబస్తీలో దారుణo చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మరీ.. గ్యాంగ్ రేప్ చేశారు గుర్తు తెలియన దుండగులు. రెండు రోజుల పాటు ఓయో లాడ్జిలు పెట్టి అత్యాచారం చేశారు కొంత మంది యువకులు. పాతబస్తీ నుంచి కారులో బాలికను కిడ్నాప్ చేసిన యువకులు… ఆ తర్వాత రేప్‌ చేశారు.

ఓయే రూముకు తీసుకువచ్చి మత్తు మందు ఇచ్చు బాలికపై గాంగ్ రేప్ నకు పాల్పడ్డారు ఆ దుర్మార్గులు. బాలికపై అత్యాచారం చేసి, ఓయో రూంలోనే వదిలి వెళ్లారు ఆ యువకులు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై రేప్ చేసిన ఇద్దరు యువకుల్ని అదుపు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version