తిరుపతిలో రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి దారుణ హత్య

-

తిరుపతి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. తిరుపతిలో రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. ఎంఆర్ పల్లెలో అర్థరాత్రి పూట రిటైర్డ్ టీటీడీ ఉద్యోగిని దారుణంగా కొట్టి చంపారు దుండగులు. ఇక రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు పోలీసులు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ హత్యకు కుట్ర పన్నింది ఎవరు.. దాని వెనుక ఎవరు ఉన్నారు.. ఇలా ఎన్నో కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ల్యాండ్‌ సమస్యల కారణంగానే.. ఈ హత్య జరిగినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version