70 ఏళ్ళ మామ్మ గారిని రేప్ చేసి చంపేసాడు…!

-

మధ్యప్రదేశ్‌ లోని విదిషా జిల్లాలో దారుణం జరిగింది. గైరాస్‌ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఒల్లిజా గ్రామ శివార్లలో 70 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. నవంబర్ 18-19 మధ్య రాత్రి ఈ ఘటన జరిగింది. విత్తనాలు వేసే సీజన్‌ కు ముందు తన పొలాలకు నీరు పెట్టడానికి వృద్దురాలు వెళ్ళింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాధితురాలి… నోట్ల మట్టిపోసి ఆమె మీద అత్యాచారం చేసాడని, జననాంగంలో కర్ర చొప్పించాడు అని పోలీసులు చెప్పారు.

“గ్రామ శివార్లలోని పొలాల పొదలు వద్ద ఒక నగ్న మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను గుర్తించారు” అని పోలీసు అధికారి మహేంద్ర శాక్య చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని అన్నారు. ఇది అత్యాచారం మరియు హత్య కేసులాగా కనిపిస్తుంది అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news