ఆగస్టు 26 అనగా ఆదివారం రక్షాబంధన్ రోజున ఢిల్లీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఢిల్లీ రవాణా కార్పొరేషన్ (డీటీసీ) కల్పిస్తుంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీ, నాన్ ఏసీ తేడా లేకుండా ఏ బస్సులోనైనా మహిళలు ఉచితంగానే ప్రయాణించే అవకాశం కల్పిస్తూ డీటీసీ నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల రద్దీని దృష్ట్యా బస్సుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో మరిన్ని ట్రిప్పులను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది.
రక్షాబంధన్ రోజు బస్సులో ఉచిత ప్రయాణం!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
చోరీకి గురైన రూ.40లక్షల విలువైన సెల్ పోన్లు రీకవరీ..!
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు...
Anji N -