రైతులు కి ప్రశ్నించే హక్కు లేకుండా చేసారు మోడీ: దిగ్విజయ్ సింగ్

-

దేశం లోని రైతులకి ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ రోజు ఆయన గాంధీ భవన్ లో మాట్లాడారు కేంద్రం లో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోనే బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.

అంబానీ ఆదాని వంటి కుబేర్లకి మాత్రమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు దేశ రాజధాని సరిహద్దుల్లో హక్కుల కోసం రైతుల ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news