BREAKING : అక్టోబర్‌ 24న దీపావళి సెలవు.. కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన

-

BREAKING : దీపావళి సెలవుపై.. కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. దీపావళి సెలవు రోజును మారుస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొలుత ఈ నెల 25వ తేదీన దీపావళి సెలవు ఉన్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకుంది.

దీపావళి సెలవును అక్టోబర్‌ 24 కు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పండితులు కూడా సోమవారం రోజున దీపావళి చేసుకోవాలని చెప్పడంతో..ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version