దూరదర్శన్ ఛానల్ లోగోను నీలి రంగు నుండి కాషాయ రంగుకు మార్చిన ప్రసార భారతి..!

-

దూరదర్శన్ ఛానల్ లోగో ని నీలి రంగు నుండి కాషాయ రంగు లోకి మార్చారు. ప్రసార భారతి ఈ లోగో రంగు ని మార్చినట్లు తెలుస్తోంది. అధికార ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. మా విలువలు ఎప్పటి లానే ఉంటాయి ఇప్పుడు మేము కొత్త అవతార్ లో అందుబాటులో ఉంటాము అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇది వరకుట్లనే మా న్యూస్ జర్నీ చూస్తూ ఉండండి అని కొత్త డిడి న్యూస్ ని ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పటివరకు భారత జెండా ని ఉద్దేశించి కాషాయ రంగు లో ఉండేది ఈ లోగో. అయితే ఇప్పుడు నీలం రంగు లోకి మార్చాలని నిర్ణయం తీసుకుని ఇలా నీలం రంగులోకి మార్చమని పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు ప్రసార భారతి కాదు ప్రచార భారతి అని కూడా పోస్టులో షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news