దృశ్యం సినిమా రిపీట్… ప్రియుడితో పారిపోయేందుకు హత్య చేసి !

-

దృశ్యం సినిమా రిపీట్ అయింది. ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించింది వివాహిత. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ – జఖోట్రాలో వివాహిత గీతా అహిర్ (22)కు భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడి, పారిపోవాలని అనుకున్నారు.

Drishyam Movie Repeat Married woman kills another man to run away with her lover, dresses him in saree and bandages, burns his body and makes him believe she is dead
Drishyam Movie Repeat Married woman kills another man to run away with her lover, dresses him in saree and bandages, burns his body and makes him believe she is dead

ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ(56) అనే వ్యక్తిని చంపి.. మృతదేహానికి వివాహిత గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు. ఆ కాలిన శవం చూసిన భర్త గీతా శవమేనని భావించగా.. పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది. విచారణ జరిపిన పోలీసులు భరత్, గీతాను అరెస్టు చేశారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news