145 పరుగులకే చాప చుట్టేసిన ఇంగ్లండ్….. ఇండియా టార్గెట్ ఏంతంటే…?

-

ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 145 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు.మొదట్నుంచి వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ పతనాన్ని భారత బౌలర్లు శాసించారు.అశ్విన్ (5/51) ఐదు వికెట్లతో చెలరేగిపోయారు.కుల్డీప్ (4/22), జడేజా (1/56) అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఆ జట్టు బ్యాటర్లలో క్రాలే (60), బెయిర్ స్టో (30) తప్ప మిగతా బ్యాటర్లు రాణించలేదు.

 

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 46 పరుగులతో కలిపి ఇంగ్లాండ్ 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది.మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 రన్స్ చేయగా.. టీమ్ ఇండియా 307 పరుగులకు ఆలౌటైంది.

Read more RELATED
Recommended to you

Latest news