మోడీ ప్రభంజనం తో కాంగ్రెస్ కనుమరుగవ్వడం ఖాయం..!

-

దేశ ప్రజల చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉందని మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగడం కచ్చితంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. రాఘవపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బిఎస్పి పార్టీకి చెందిన యువకులు అలనే గ్రామస్తులు భారీ ఎత్తున బిజెపిలో చేరారు. వాళ్లకి కాషాయ కండువా కప్పి గుజ్జుల పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది 60 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 40 లక్షల కోటి కోట్ల అవినీతికి పాల్పడి ప్రజల్ని దోచుకుందని అన్నారు. మరోపక్క అవినీతి రహిత పాలన అందిస్తూ దేశ కీర్తి ని విశ్వవ్యాప్తం చేయడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ పెరుగు లేని నేతగా ఎదిగారని చెప్పారు రాబోయే ఎన్నికల్లో 400 స్థానాలకి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news