“పేస్ బుక్ ప్రేమ”: శ్రీలంక నుండి చిత్తూరు వచ్చిన యువతి … వీసా గడువులోగా వెళ్లకపోతే !

-

ఈ మధ్యన ప్రేమ మన దేశం ధాటి విదేశాలకు కూడా వ్యాపిస్తోంది. సోషల్ మీడియాలో యాప్ లు ఎక్కువయ్యే కొద్దీ ప్రేమకథలు ఎక్కువ అవుతున్నాయి. కాగా ఈ మధ్యన పాకిస్తాన్ ను నుండి యూపీ కి వివాహిత మహిళా వచ్చింది, మొన్న పోలాండ్ నుండి యువతి ఇండియాకు వచ్చింది. ఈ కథలు మరిచిపోకముందే ఇప్పుడు శ్రీలంక నుండి ఒక యువతి ఏపీలోని చిత్తూరుకు రావడం దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పూర్తి వివరాల ప్రకారం శ్రీలంక కు చెందిన విఘ్నేశ్వరి అనే మహిళా ఏపీలోని చిత్తూరుకు చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో పేస్ బుక్ లో పరిచయం పెంచుకుని కొంతకాలానికి అది ప్రేమగా మారింది. ఇక జులై 8న విజిటింగ్ వీసా మీద శ్రీలంక నుండి చిత్తూరుకు వచ్చింది, ఇంకెక్కడా లక్ష్మణ్ ను కలిసి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన చిత్తూరు పోలీసులు వీసా గడువు ముగిసే లోపు శ్రీలంక తిరిగి వెళ్లిపోవాలని ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పడు ఆ జంట ఏమి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news