ఫోన్ లు రికార్డ్ చేస్తూ తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్నాడుగా

-

తెలంగాణ లో పొలిటికల్ లీడర్లకు , పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ. ఫారీ కాద్రీ నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియా లో పెడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంపీ అసద్ , అక్బరుద్దీన్ , బండి సంజయ్ , అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు పలువురి నేతలకు ఫోన్లు చేసాడు. ఫోన్ రికార్డ్ చేయొద్దని ఇప్పటికే పలు సార్లు ఎంపీ అసద్ హెచ్చరించారు కూడా.

లోకల్ లీడర్లకే కాదు పీఎం ఓ కార్యలయానికే ఫోన్ చేసి పీఎం ఫై ఫారీ కాద్రీ ఫిర్యాదు కూడా చేసాడు. ఫారీ కాద్రీ ఫై నాగపూర్ లో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version