తెలంగాణ లో ఐదుగురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ

-

కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌రో ఐదుగురు ఐఏఎస్ అధికారులను బ‌దిలీ చేశారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్‌గా స్నేహ శ‌బ‌రీశ్‌,ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌గా రాజ‌ర్షి షా, మెద‌క్ క‌లెక్ట‌ర్‌గా రాహుల్ రాజ్, జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా బీహెచ్ స‌హ‌దేవ్‌రావు, హైద‌రాబాద్ అడిషనల్ క‌లెక్ట‌ర్‌గా హేమంత కేశ‌వ పాటిల్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు సీయస్ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news