జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక కేసులో నలుగురికి బెయిల్

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేసు లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక కేస్ లో నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది.

జువైనల్ హోం నుంచి బయటకు వచ్చారు నలుగురు మైనర్లు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు నలుగురు మైనర్లు. ఇక అటు ఇంకా జువైనల్ హోమ్ లోనేా ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు. అతనికి బెయిల్ మంజూరు కానట్లుగా సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news