తెలంగాణ ప్రజలకి సర్కార్ గుడ్ న్యూస్..!

-

తెలంగాణ ప్రజలకి శుభవార్త ఇంకో ప్రతిష్టాత్మక పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు తెలంగాణ ప్రజలకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని అందించారు. 6 గ్యారంటీలో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. భద్రాచలంలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని అన్నారు.

Revanth to Yadadri temple today

బడుగుల ఆత్మగౌరమే ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారని అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఇల్లు బాగుంటుంది అని అన్నారు ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఆ ఇల్లు బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని చెప్పారు గత పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కెసిఆర్ మోసం చేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news